m2mnewsreport.com

  • ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్నల్

    ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్నల్

    ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్న అనుసంధానాని వల్ల దొంగ ఓట్లుకు అడ్డు కట్ట. రాజకీయ పార్టీలకు మింగుడు పడని విషయం … దొంగ ఓట్లతో విజయం సాధించిన వారికి గుండెల్లో గుబులు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. ఈపీఐసీ (EPIC)ని ఆధార్‌తో అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. త్వరలో యుఐడీఏఐ(UIDAI),…

  • ట్రాఫిక్ నియంత్రణ, లింగమార్పిడి నుండి డ్రంక్ & డ్రైవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    ట్రాఫిక్ నియంత్రణ, లింగమార్పిడి నుండి డ్రంక్ & డ్రైవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    నగరంలో ట్రాఫిక్‌ సమస్య నివారణకు ట్రాన్స్‌జెండర్ల నియామకంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మొదటి దశలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని అరికట్టేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.   నగరంలో ఆర్గనైజ్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తమ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుంది.…

  • ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల

    ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల

    ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది.రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు.ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు.ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు.సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్‌ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నపత్రంలోని ప్రతీ…

  • ఏపి ప్రజలకు అలర్ట్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

    ఏపి ప్రజలకు అలర్ట్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

      ఏపి ప్రజలకు అలర్ట్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ ఏపి ప్రజలకు అలర్ట్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఏపీ అధికారులు. ఈ నెల 3వ తేదీ నుంచి సచివాలయం వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ఏపీ అధికారులు. ఈ మేరకు ఇప్పటికే సజ్జల అధికారిక ప్రకటన చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత కూడా కీలక ప్రకటన చేశారు. సచివాలయం వద్ద ఏప్రిల్ 3 నుంచి…

  • ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి.

    ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి.

    ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి. దేశంలో ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలున్నాయి. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 20వ తేదీ నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.   మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. మరి మీ ఓటు హక్కు ఉందా లేదా, ఓటరు జాబితాలో ఎలా చెక్…

  • మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా …❓

    మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా …❓

      ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి ఒక ఐడెంటిటి. అది లేకపోతే మన దేశంలో మనుగడ సాధించడం కష్టం అన్నింటికీ ఆధారం బ్యాంకు ఖాతా తెరవాలన్నా కేవైసీ పూర్తి చేయాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు, లేదా ఏదైనా ప్రభుత్వ పథకం స్వీకరించడానికి ఇలా ఏదైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాగే మీరూ రోజూ వినియోగించే సిమ్‌ కార్డుకు ఆధార్‌ ఉండాల్సిందే. ప్రూఫ్ కింద ఆధార్‌ చూపిస్తేనే సిమ్‌ కార్డు తీసుకునేందుకు అవకాశం…

  • What’s up లో వార్తలు షేర్ చేసే వారికీ హెచ్చరిక … ఇలాంటి పనులు చేస్తే మీ what’s up బ్లాక్

    What’s up లో వార్తలు షేర్ చేసే వారికీ హెచ్చరిక … ఇలాంటి పనులు చేస్తే మీ what’s up బ్లాక్

    What’s up లో వార్తలు షేర్ చేసే వారికి హెచ్చరిక ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. ఎక్కడ ఏ సమాచారం కావాలా అన్న what’s app వాడుతూ ఉంటాము అందులో భారతదేశం లో అయితే మరింతగా అభివృద్ధి What’s app వాడుతూ ఉంటారుగా అయితే దయచేసి ఈ ఆర్టికల్ చదవండి తరువాత మీ what’s app safe zone లో ఉంచుకోండి భారతదేశంలో ఆగస్టు నెలలో 74.2 లక్షల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసింది. సరికొత్త ఐటిరూల్స్ 2021 నిబంధనల…

  • నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ … నారా లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ …❓

    నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ … నారా లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ …❓

      నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ … నారా లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ … టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పునఃప్రారంభంకాబోతుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ తన పాదయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అయితే న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో నారా లోకేష్ గత వారం రోజులుగా మకాం వేశారు. చంద్రబాబు…

  • కరివేపాకును విదేశాలకు తీసుకెళ్ళిన భారత మహిళ

    కరివేపాకును విదేశాలకు తీసుకెళ్ళిన భారత మహిళ

    కరివేపాకు ప్రతి కూరలో మనం వాడే నిత్యావసరం, అది లేనిదే కూర కూరలా ఉండదనుకోండి. ఇప్పుడు అదే కరివేపాకు ఓ మహిళకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే భారత్ కు చెందిన మహిళ ఇటీవలే న్యూజిలాండ్ కు పయనమైంది. ఫ్లైట్ ఎక్కి అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగగానే కస్టమ్స్ అధికారులు సదరు మహిళకు షాకిచ్చారు. ఎందుకంటే ఆమె తన వెంట కరివేపాకు తీసుకెళ్లడమే అందుకు కారణం. ఈ ఆ మహిళ అధికారులకు కరివేపాకు…

  • ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి…❓ అందులో చంద్రబాబు ఉన్నారా సంచలన విషయాలు వెలుగులోకి

    ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి…❓ అందులో చంద్రబాబు ఉన్నారా సంచలన విషయాలు వెలుగులోకి

    ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి? స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు. సీఐడీ అరెస్టు చేయగా.. ఈ కుంభకోణం పై ఈడీ కూడా విచారణ జరుపుతోంది.ఇప్పటికే పలువురు నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థ ఒప్పందం…