Trending

  • ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి.

    ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి.

    ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి. దేశంలో ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలున్నాయి. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 20వ తేదీ నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.   మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. మరి మీ ఓటు హక్కు ఉందా లేదా, ఓటరు జాబితాలో ఎలా చెక్…

  • నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ … నారా లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ …❓

    నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ … నారా లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ …❓

      నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ … నారా లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ … టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పునఃప్రారంభంకాబోతుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ తన పాదయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అయితే న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో నారా లోకేష్ గత వారం రోజులుగా మకాం వేశారు. చంద్రబాబు…

  • కరివేపాకును విదేశాలకు తీసుకెళ్ళిన భారత మహిళ

    కరివేపాకును విదేశాలకు తీసుకెళ్ళిన భారత మహిళ

    కరివేపాకు ప్రతి కూరలో మనం వాడే నిత్యావసరం, అది లేనిదే కూర కూరలా ఉండదనుకోండి. ఇప్పుడు అదే కరివేపాకు ఓ మహిళకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే భారత్ కు చెందిన మహిళ ఇటీవలే న్యూజిలాండ్ కు పయనమైంది. ఫ్లైట్ ఎక్కి అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగగానే కస్టమ్స్ అధికారులు సదరు మహిళకు షాకిచ్చారు. ఎందుకంటే ఆమె తన వెంట కరివేపాకు తీసుకెళ్లడమే అందుకు కారణం. ఈ ఆ మహిళ అధికారులకు కరివేపాకు…

  • ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి…❓ అందులో చంద్రబాబు ఉన్నారా సంచలన విషయాలు వెలుగులోకి

    ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి…❓ అందులో చంద్రబాబు ఉన్నారా సంచలన విషయాలు వెలుగులోకి

    ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి? స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు. సీఐడీ అరెస్టు చేయగా.. ఈ కుంభకోణం పై ఈడీ కూడా విచారణ జరుపుతోంది.ఇప్పటికే పలువురు నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థ ఒప్పందం…